తింటే గారెలే తినాలి వింటే మహాభారతమే అని పాత నానుడి.ఇప్పటి తరం గారెల్ని ఆస్వాదించటం లేదు,మహాభారతాన్ని రుచి చూడటం లేదు.వినే,చదివే ఓపిక ,సమయం లేకపోవటమే కాదు ;ఇవ్వి చదువు అని చెప్పేవాళ్ళు కూడా లేకుండ పోతున్నారు.
అందుకే నేతరం కోసం శ్రీరమణ గారు బృహద్ర్గంధమైన మహాభారత సంహితలో ముఖ్యపర్వేలైన విరాట,ఉద్యోగ పర్వాలను తేటతెలుగులో సంక్షిప్తీకర్ణించి చక్కని వచనంలో రాసారు .