చేదు నిజం,దుఃఖ నది,బతుకు చెట్టు,పంచభూతాలు నవ్వుతున్నాయి .ఎంతెంత దూరం ,ఈ పాపం దేనిది?కథలు.ఇంతటి విపత్తులో ప్రమాదం వాళ్ళ కాలు పోగొట్తుకున్నా తండ్రిని సైకిల్ ప్రయాణంగా ధైర్యంతో మనో నిబ్బరంతో స్వాంతూరుకి చేర్చిన సంఘటన ఆత్మస్థైర్యం తీరం చేరిన లక్ష్యం కథలు.ఈ బాటసారులకు ఎన్నో ఆటంకాలు మరెన్నో ఎదిరి చూపులు ఇల్లు చేరుకునే ఆరాటాలు.ఇవి పాదచారి కథ భద్రం చేసింది.ఈ సందర్భంలో ఎడారిలో ఒయాసిస్స్సులైన మానవత్వం పరిమళించిన సహాయక బృందాలు కాదు తమ పాడు బుద్ధిని బయట పెట్టుకున్న మృగాళ్లు ఉన్నారంటూ చెప్పుకొచ్చిన కథలే ఆకలి కరోనా సమీక్ష .