ఈ కథ జరిగేది ఉత్తర కన్నడ జిల్లాలో .కదలితీరంలోని ఈ జిల్లాలో అనేక నదులు ప్రవహించే సముద్రాన్ని చేరుతాయి.సముద్రాన్ని చేరే చోటు దూరం నుంచి శాంతంగా ,మనోహరంగా కనిపించిన,ఆ సంగమం మధ్యకు వెళ్లే చూసినప్పుడే నది సాగరాన్ని చేరేటప్పటి కోలాహలం కనిపిస్తుంది,అదే విధంగా మార్పులతో పోరాడుతున్న ఇక్కడి జీవితాలు!