సయ్యద్ ఆయేషా సుల్తానా రచించిన ఈ పుస్తకం, ఒక అసాధారణ రాత్రి చుట్టూ అలుకుకున్న మానవీయ సంబంధాలు, భావాలు మరియు రహస్యాలను విప్పి చెపుతుంది. చీకటిలో కూడా వెలుగును వెతుకుతూ, ఆశలు మరియు నిరాశల నడుమ వ్యక్తుల అంతరంగాలను సుకుమారమైన శైలిలో చిత్రీకరించిన ఈ రచన పాఠకులను మంత్రముగ్ధులనిచేస్తుంది.