Malladi Venkatakrishna Murthy,మల్లాది వెంకట కృష్ణ మూర్తి
కేరళలో పుట్టి ,హిమాలయాల్లో ఆధ్యాత్మిక సాధన చేసి కర్ణాటకలో కొంతకాలం అనేక ప్రదేశాలలో ఉంది,చివరికి మహారాష్ట్రలోని ముంబై కి నూరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గణేశపురిలో స్థిరపడ్డ జీవన్ముక్తుడు ,అవధూత సద్గురు నిత్యానంద బాబా జీవిత చరిత్ర ఇది.