Thenneti Sudhadevi,80 Mandi Rachayithala Katha sankalanam,Alla Srinivas Reddy
2020 వ సంవత్సరం ప్రపంచ మానవ చరిత్రలో ఒక మయానిమచ్చగా మిగిలిపోయి సంవత్సరం.ప్రపంచమంతా కరోనా మహమ్మారి కరాళ నృత్యంతో కొన్ని కోట్ల మంది ప్రజలు మరణించారు.ఎందరో ఆప్తులను ,స్నేహితులను కోల్పోయాము.కరోనా బాధితుల స్మృత్యర్థం ౨౦౨౦ కొత్తకథలు-4 ని ఈసారి కరోనా నేపథ్యంలో రాయమని కోరడం జరిగింది .శ్రో శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారు కరోనా సమయంలో మరణించారు కాబట్టి ఏ కొత్త కథలు పుస్తకాన్ని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ,బాలు స్మరణలో ప్రచురింపబడినది .