Ranganayakamma,రంగనాయకమ్మ
దాదాపు 100 ఏళ్లగా,ప్రపంచ దేశాల్లో,ఎక్కడ కమ్యూనిస్టుల ఉంటే అక్కడ ,దోపిడీ పాలక వర్గాన్ని కూలదోయడం గురించి చర్చలపై చర్చలు జరుగుతూనే వున్నాయి.ఆ చర్చలు ఏమిటంటే,కమ్యూనిస్టు సమాజాన్ని శాంతియుతంగా,పార్లమెంటరీ పంధాలోనే ఏర్పర్చగలమా?లేకపోతే సాయుధ పోరాటం ద్వారా సాధిస్తామా అని .ఈ రకం వాదనలు ఈ నాటికి జరుగుతూనే వున్నాయి.ఈ వాదనలన్నిటిని పాఠకుల ముందు పెట్టడానికే ఈ వ్యాసంలో ప్రయతించాను.ఇది ఒక రకమైన చర్చ వ్యాసం లాంటిదే .