Shikamani,శిఖామణి
కవిసంధ్య 2021 మార్చ్ 28 న దేవకొండ బాలగంగాధర్ తిలక్ శతజయంతి సందర్బంగా అంతర్జాల వేదికగా ఒక రోజు సాహిత్య సదస్సు నిర్వహించింది.అందులో మూడు తరాల సాహిత్య ప్రతినిధులు పాల్గొన్నారు .ఆ సదస్సులో మాట్లాడిన ప్రసంగాలతో కవి సంధ్య,కవిత్వం పత్రికను తిలక్ శతజయంతి సంచికగా వెలువరించాలని మొదట్లో భావించారు .అయితే మరణ పర్యంతం తిలక్ మీద వచ్చిన వ్యాసాలన్నిటిని సేకరించి ఎంపిక చేసి విడిగా శతజయంతి సంచికగా తేవాలని కవిసంధ్య,సాహితి బృందం నిర్ణయించింది.దాని ఫలితమే ఇప్పుడు మీ చేతిలో వున్నా అమృత వర్షిణి ,శతవసంతాల తిలక్ సంచిక .