Rajmohan Gandhi,Durgempudi Chandrasekhar Reddy,రాజమోహన్ గాంధీ ,దుర్గేమ్పుది చంద్రశేఖర్ రెడ్డి
ఈ గ్రంధం ద్రావిడులు కథ,అయితే అంతకంటే ఎక్కువ కూడా 17 వ శతాబ్ది నుండి నాలుగు శతాబ్దాల చరిత్ర,అయినా అంతకు పూర్వశతబ్దాలు కూడా దీనిలో చొరబడుతూ ఉంటాయి.ఆధునిక దక్షిణ భారతదేశం గురించి సమకాలికంగాను ,రావోయ్ కాలంలోనూ విస్మృతమైన చర్చకు ఈ పుస్తకం దోహదం చేస్తుంది .