Bindhumadhavi Madduri,బిందుమాధవి మద్దూరి
బిందుమాధవి ఈ రచనలో సుమతి,వేమన,భాస్కర,కుమార,నృసింహ శతక పద్యాలనూ కథ రచనతో అన్వయించి మంచి కథలు వ్రాసింది.శతక పద్యం మానవ జీవిత ప్రస్థానానికి వెలుగుబాట వేసింది.జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకి సమాధానం చెప్పిన కార దీపికా శతక పద్యం .