భారతీయ కవుల్లో సీతకంత మహాపాత్ర డి ప్రముఖమైన స్వరం.పద్మభూషణతో సన్మానించబడ్డ ప్రసిద్ధ అంతర్జాతీయ కవి.ఆశలోను,చరిత్రలోను ఒకేమారు మనిషి ఉండగలదని ,సమస్త యాతనాల మధ్య మానవ అస్తిత్వపు వేళ్లూనిన సంతోషం కొద్దిగానైనా కోరుకుంటూ,కవిత్వం ప్రత్యాన్మాయ వాస్తవికతను సృస్తిస్తుందన్న నమ్మకాన్ని వీరి కవిత్వం కలగజేస్తుంది ,ప్రేమ మరణభయం అత్యంత సమీపం ,కల-చరిత్రకవాస్తవం,మేలైన మరణం లాంటివి.