ఇది స్వాతంత్య్రానికి పూర్వం జైపూర్ సంస్థానానికి చెందిన 84 ఏళ్ళ ఓ మహిళా కథ.కాబట్టి విభజనకి పూర్వం భారతీయ చరిత్ర ఇందులో చదవచ్చు.ఇంకా సినిమా అవుట్ డోర్ షూటింగ్ విశేషాలు ,వివిధ భారతీయ వంటకాల గురించి ,ఓ మహిళా జీవితంలోని అనేక మలుపు తిప్పిన సంఘటనలు గురించి ఇందులో చదవచ్చు .ఒకటి ఒంటరి అంకె,అందమైన జీవితం,మందాకినీ ,జాబిలీ మీద సంతకం నవలల్లా ఇది కూడా ఓ మహిళా జీవిత కథ.మీ అభిమాన రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి అందిస్తున్న 108 వ నవల మిస్రాణి .