రచయిత: గోపీచంద్ప్రచురణకర్త: నవచేతన పబ్లిషింగ్ హౌస్తెలుగు సాహిత్యంలో మైలురాయిగా నిలిచిన నవల — "అసమర్థుని జీవయాత్ర". గోపీచంద్ రచించిన ఈ అద్భుతమైన నవల ఒక సామాన్య మనిషి జీవితంలోని సంఘర్షణలను, అతని అసమర్థతను, మరియు సమాజంతో అతని పోరాటాన్ని అత్యంత వాస్తవికంగా చిత్రిస్తుంది.నాయకుడు తన జీవితంలో ప్రతి అడుగులోనూ ఓటమిని చవిచూస్తాడు — ప్రేమలో, వ్యాపారంలో,...