కన్యాశుల్కం రచయిత: గురజాడ అప్పారావు | సంపాదకుడు / వ్యాఖ్యాత: సెట్టి ఈశ్వరరావు తెలుగు సాహిత్యంలో మైలురాయిగా నిలిచిన కన్యాశుల్కం నాటకం గురజాడ అప్పారావు రచించిన అద్భుతమైన సాంఘిక నాటకం. 1892లో మొదటిసారి ప్రచురితమైన ఈ నాటకం, అప్పటి సమాజంలో వ్యాప్తిలో ఉన్న కన్యాశుల్కం అనే దురాచారాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, స్త్రీ స్వాతంత్ర్యం మరియు సాంఘిక...