మనసున పూచిన మల్లెలు — కొన్ని తలుపులూ కొన్ని నివాళులూ రచయిత్రి: వాడ్రేవు వీరలక్ష్మీదేవిపేజీలు: 176 మనసున పూచిన మల్లెలులా సుకుమారంగా, స్పూర్తిదాయకంగా సాగే ఈ రచన వాడ్రేవు వీరలక్ష్మీదేవి అంతరంగానుంచి పుట్టిన సాహిత్య సంకలనం. కొన్ని తలపులు — మనసును వెంటాడే స్మృతికిన్ని, కొన్ని నివాలులు — హృదయాన్ని తాకే భావాలను ఈ పుస్తకం...