అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో నివసించే మిష్మీ గిరిజన జాతి జీవితాన్ని, వారి సంస్కృతిని, పురాణాలను అద్భుతంగా చిత్రించిన నవల — మిష్మీ కొండలు. ప్రముఖ అస్సామీ రచయిత్రి మామంగ్ డాయఁ ఆంగ్లంలో రాసిన ఈ నవలను తెలుగులోకి అనువదించారు మూర్తి కె.వి.వి.యస్. హిమాలయ పర్వత శ్రేణుల నడుమ, ప్రకృతి సౌందర్యం మధ్య జీవించే మిష్మీ ప్రజల ఆచారాలు,...