శ్రీ గరుడపురాణము రచయిత: గోడా వేంకటేశ్వర శాస్త్రిపుటలు: 260 అష్టాదశ మహాపురాణాలలో ఒకటిగా ప్రసిద్ధమైన శ్రీ గరుడపురాణమును గోడా వేంకటేశ్వర శాస్త్రి సరళమైన తెలుగులో అందించారు. మృత్యువు తర్వాత జీవుని గతి, పుణ్యపాపాల ఫలితాలు, నరకలోకం, స్వర్గలోకం, శ్రాద్ధకర్మలు, పితృతర్పణం మరియు విష్ణు భక్తి మాహాత్మ్యాన్ని వివరించే ఈ పురాణం, ప్రతి హిందూ ఇంటిలో తప్పనిసరిగా...