నేపాలరాజవంశ నవలలు సెట్ – దంతపు దువ్వెన రచయిత: శ్రీ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన నేపాల్ రాజవంశ నవలల సెట్ – "దంతపు దువ్వెన" ఇప్పుడు మీ చేతుల్లో! నేపాల్ రాజమహళ్ళ నేపథ్యంలో అల్లుకున్న ఈ చారిత్రక నవలలు పాఠకులను ఒక అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్తాయి....