తెలుగు చారిత్రక నవలా సాహిత్యంలో అజరామరమైన స్థానాన్ని సంపాదించుకున్న పరవస్తు లోకేశ్వర్ రచించిన "సలాం హైదరాబాద్ నవలాత్రయం" లోని రెండవ భాగం — "కల్లోల కలల కాలం". హైదరాబాద్ నిజాం పాలన చివరి దశలో నగరంలో చెలరేగిన రాజకీయ కల్లోలాలు, సామాన్య ప్రజల జీవితాలపై పడిన ప్రభావం, స్వాతంత్ర్య పోరాటంలో వివిధ వర్గాల పాత్ర ఈ...