పురాణవైర గ్రంథమాల – భగవంతునిమీది పగరచయిత: శ్రీ విశ్వనాథ సత్యనారాయణతెలుగు సాహిత్యంలో అజరామరమైన స్థానాన్ని సంపాదించుకున్న కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన చారిత్రక నవలల శ్రేణి – పురాణవైర గ్రంథమాల. ఈ గ్రంథమాలలో భాగంగా వెలువడిన "భగవంతునిమీది పగ" మహాభారత యుద్ధానంతర కాలంలో మగధ రాజవంశం నేపథ్యంలో అల్లిన అద్భుతమైన చారిత్రక నవల.పుస్తకం గురించి మహాభారత...