తెలుగు సాహిత్యంలో చారిత్రక నవలా ప్రక్రియకు కొత్త పరిమళాలు అద్దిన పరవస్తు లోకేశ్వర్ రచించిన "సలాం హైదరాబాద్ నవలాత్రయం" లోని మూడవ మరియు చివరి భాగం ఇది — "తీరం చేరిన నావ". హైదరాబాద్ నిజాం పాలన నుండి భారత సమైక్యత వరకు సాగిన చారిత్రక ప్రయాణంలో, సామాన్య మానవుల జీవితాలు, వారి ఆశలు, ఆవేదనలు,...