రచయిత: మద్దాలి సుబ్బారావు
భగవాన్ శ్రీ రమణ మహర్షి అనుగ్రహ మహిమలను, ఆయన భక్తుల అనుభవాలను హృద్యంగా వర్ణించే అపూర్వ గ్రంథం — శ్రీ రమణ అనుగ్రహ తరంగాలు. ఈ పుస్తకంలో రమణాశ్రమంలో జరిగిన అద్భుత సంఘటనలు, భక్తుల జీవితాలను మార్చిన అనుభవాలు, మహర్షి యొక్క మౌన బోధ యొక్క శక్తి అత్యంత సరళంగా, భావస్పోరకంగా చిత్రీకరించబడ్డాయి.
ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు, రమణ భక్తులకు ఈ పుస్తకం ఒక అమూల్యమైన నిధి. మద్దాలి సుబ్బారావు గారి సరళమైన తెలుగు శైలిలో రాయబడిన ఈ రచన పాఠకుల హృదయాలను తాకుతుంది.