Gopichand,గోపీచంద్
నాన్నగారి సంచలనాత్మక నవల 'మెరుపుల మరకలు 'అసమర్ధుని జీవయాత్ర లోని సీతారామారావు పాత్ర తరవాత ,ప్రత్యేకతాని సంతరించుకున్న విశిష్టమైన పాత్ర మెరుపుల మరకలు లోని ఉషారాణి పాత్ర.సామాన్య బలహీనతలున్న ,స్త్రీ,మానవాతీత వ్యక్తిగా పరిణామం చెంది 'మహాయోగిని' గా అవతరించడం ఈ నవలలో ప్రత్యేకత .