రచయిత: వంగా రాజేంద్రప్రసాద్
డబ్బు సంపాదించడం అందరికీ తెలుసు. కానీ సంపాదించిన డబ్బును సరిగ్గా ప్రణాళికబద్ధంగా వినియోగించుకొని ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడం ఎలా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది ఈ పుస్తకం. వంగా రాజేంద్రప్రసాద్ తన సరళమైన శైలిలో ఆర్థిక విషయాలను సామాన్య పాఠకులకు అర్థమయ్యేలా వివరిస్తారు.
ఈ పుస్తకం చదివిన తర్వాత మీరు డబ్బును తెలివిగా నిర్వహించుకొని, మీ భవిష్యత్తును సురక్షితంగా తీర్చుకొగలుగుతారు. ఆర్థిక స్వాతంత్ర్యం కోరుకున్న ప్రతి తెలుగు పాఠకుడూ తప్పక చదవాల్సిన పుస్తకం.
రచయిత ప్రచురణ: వంగా రాజేంద్రప్రసాద్