Vidhwan Gottimokkula Subramanya sastry,విద్వాన్ గొట్టిముక్కల సుబ్రమణ్య శాస్త్రి
శ్రీ గొట్టిముక్కల సుబ్రమణ్య శాస్త్రి ప్రతిభాసంపన్నుడైన కవి .మూడు దశాబ్దుల పాటు అధ్యయన ఆద్యావనాలు కొనసాగించిన ద్రోణాచార్యుడు .తాను పెరిగిన నంద్యాల చరిత్రను,మహిమాన్వితైనా చౌడేశ్వర దేవి విలాసాన్ని ప్రాచీన ప్రబంధ ధోరణిలో ఏకదాసస్వాస భరితంగా ఊహాకల్పన చేసిన యశస్వి .పితృవాత్సల్యానికి దూరమై నందుడు నగరాన్ని విడిచాడు.తనంత తాను నంద సామ్రాజ్య స్థాపన చేసాడు.అతనికి సంతానం కలుగలేదని చింతించాడు ఇది ప్రధాన కథ.