Katthi Padmarao,కత్తి పద్మారావు
అంబెడ్కర్ బుద్ధుడు అనే ఈ గ్రంధం రెండు వ్యక్తిత్వాల సమన్వయంగా నడిచింది.మానవ వ్యక్తిత్వాన్ని కరుణామయం చేయడంలో వీరిరువురు శిల్పుల్ల పనిచేసారు .ఇద్దరు మానవోత్తములే మానవాతీత అభూత కల్పనలను నిరాకరించిన వారే ! మానవ మస్తిష్కంతో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపిన వైద్యులే!అందుకే ఈ ఇద్దరు మహోన్నత చారిత్రక పురుషులుగా ప్రపంచంలో నిలిచారు.