రచయిత: విశ్వనాథ సత్యనారాయణ
తెలుగు సాహిత్యంలో అగ్రగణ్యుడైన విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఈ నవల, ఆధునిక విద్యావిధానం పట్ల తీవ్రమైన విమర్శను హాస్యంగా, హృద్యంగా చిత్రిస్తుంది. ఇంగ్లీషు చదువు పేరిట పాశ్చాత్య సంస్కృతిని అనుకరించే యువతను, వారి అమాయకత్వాన్ని, సమాజంలో వచ్చే మార్పులను రచయిత అద్భుతమైన శైలిలో ఆవిష్కరించారు.
ప్రచురణకర్త: నవోదయ బుక్ హౌస్